మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో మన జుక్కల్ ఛానల్ ఆధ్వర్యంలో పది, ఇంటర్ విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గందర్ పల్లి గంగాధర్ గారితో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదువు క్రమశిక్షణ వ్యక్తిత్వం వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *